సాదారణంగా పత్రిక లలో ఒక సారి వచ్చిన వ్యాసం మళ్ళా రాదు, ఒకవేళ వస్తే దాంట్లో ఏమైనా తప్పులు లేదా సవరణలు ఉన్నట్టు రాస్తారు. కానీ నమస్తే తెలంగాణా పత్రిక మాత్రం 18-జనవరి-2015 లో వచ్చిన వ్యాసాన్ని, ఉన్నదీ ఉన్నట్టు ఇవ్వాళా అనగా 3-మే- 2015 అచ్చు గుద్దిండ్రు.......
జర మల్ల ఒక్క పారి సదువుతే తెలుస్తది....
18-జనవరి-2015 నాడు వచ్చిన వ్యాసం “ఏది అభ్యుదయం ? ఏది నిరంకుశం?”
3-మే- 2015 రోజు వచ్చిన వ్యాసం.. తెలంగాణ చరిత్ర పునర్మూల్యాంకనం
కాని ఈసారి శీర్షిక మాత్రం మార్చింది, అట్లనే ఒక ఒక శాతం కొద్దిగా మార్పులు చేసింది చివరలో..
అయ్యా, దీనికి నమస్తే తెలంగాణా పత్రిక యాజమాన్యం తప్పు అనుకోవాలా? లేదా చదువే వాళ్ళను చులకన చెయ్యడమా? లేదా కొన్ని అబద్దాలను లను మళ్ళా మళ్ళా రాసిన కాలువ మల్లయ్య గారి తప్పా?
ఇంతకూ ముందే కాలువ మల్లయ్య గారు రాసిన వ్యాసానికి ప్రతి వ్యాసం రాసిన అది చదువండి....
No comments:
Post a Comment