Pages
Tuesday 21 April 2015
తెలంగాణా ప్రభుత్వ పొరపాట? అధికార దుర్వినియోగామా?
తెలంగాణా ప్రబుత్వం జారి చేసిన ఉత్తర్వుల ప్రకారం కొంత మంది ఆదర్శ రైతులను ఇజ్రాయిల్ దేశం లో జరిగే అంతర్జాతీయ అగ్రికల్చర్ ఎక్సిబిషన్ – అగ్రిటెక్ 2015, ఏప్రిల్ 27 – 30 , రాష్ట్రము తరుపున పాల్గొనడానకి 8 మందికి అనుమతి ఇచ్చింది.
దీంట్లో కొన్ని పేర్లు....
శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆదర్శ రైతు
శ్రీ కల్వకుంట్ల విద్య సాగర్ రావు , ఆదర్శ రైతు
శ్రీ గంగుల కమలాకర్, ఆదర్శ రైతు
శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, ఆదర్శ రైతు
కానీ పైన పేర్కొన్న 4 గురు ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వంలో MLA లుగా వారి బాద్యత నిర్వహిస్తున్నారు.
ఒకవేళ వాళ్ళు అదే MLA హోదాలు పోతే తప్పు లేదు, కాని ఉన్న హోదా ను పక్కకు పెట్టడం ఎందుకో....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment