అంబేద్కర్ వాది ముసుగులో మోసం
రాజకీయ విమర్శలు తప్పు కాదు, కాని విమర్శ అంటూ అబద్దాలు చెప్పడం ప్రజలను మోసం చేయడమే.
అంబేద్కర్ కాలంలో అసలు బిజేపి పుట్టనే పుట్ట లేదు, కాని వివేక్ బి జే పి లో చేరడం వ్యతిరే కిస్తున్నట్టు యన దాని వ్యతిరేకి అని మాట్లాడడం టిఅర్అస్ పార్టీ నేత పిడమర్తి రవి గారి అజ్ఞానానికి నిదర్శనం..
అంబేద్కర్ చెప్పెంది ఎంఐఎం పార్టీ తో జతకట్టడం దేశ ద్రోహం అన్నాడు..అంటే ఇప్పుడు ఎవరు ద్రోహులు?
No comments:
Post a Comment